ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా మరల పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు అర్హత మీరు 1/11/2020 కంటే ముందుగా పట్టభద్రులై ఉండాలి
నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 15/2/2024
నమోదుకు కావలసిన జిరాక్స్ పత్రాలు:
1)ఓటర్ కార్డు (ఎపిక్ నెంబర్)
2)ఆధార్ కార్డు
3)పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
4)డిగ్రీ లేదా డిప్లమో సర్టిఫికెట్
5)మొబైల్ నెంబర్
6)ఈమెయిల్ ఐడి
నమోదుకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు
ఆన్లైన్ నమోదుకు:
hittps://ceotelangana.nic.in/Mlc2024.html
ఆఫ్ లైన్ నమోదుకు: వివరాలు నింపిన అప్లికేషన్ (ఫామ్ -18)తో పాటు పైన పేర్కొన్న పత్రాలు జిరాక్స్ కాపీ జత చేసి మీ ప్రాంతపు MRO/RDO గారికి సమర్పించాల్సి ఉంటుంది
గమనిక ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా పట్టభద్ర ఓటరుగా మరల నమోదు చేసుకోవాలి
No comments:
Post a Comment