Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

01 February 2024

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకై దరఖాస్తు చేసుకోండి* Last date for Application 06-02-2024

*ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు కొరకు ఆన్ లైన్ ద్వారా కావలసిన పత్రాలు*

1) డిగ్రీ మెమో ఒరిజినల్ లేదా ప్రొవిషనల్ సర్టిఫికేట్.

2) ఓటర్ ఐడి కార్డు.

3) పాస్ ఫోటో.

4) ఆధార్ కార్డు.

5)ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడి.

*========*

ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన వారు

డిగ్రీ 2020 నవంబర్ లోపు పూర్తి చేసి ఉండాలి. 

డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 6 వరకు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగలరు.

 online application:https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx *:::::*.

ఓటు హక్కు శక్తివంతమైనది. ఓటు హక్కు ద్వారానే ఏదైనా సాధ్యం.

 *రాబోయే ఖమ్మం -వరంగల్ -ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నిక కొరకు డిగ్రీ పూర్తి అయిన అందరు ఓటర్లుగా నమోదు కాగలరు.తప్పక మీ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోగలరు.

చివరి తేదీ 06-02-2024.

No comments:

Post a Comment