*ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు కొరకు ఆన్ లైన్ ద్వారా కావలసిన పత్రాలు*
1) డిగ్రీ మెమో ఒరిజినల్ లేదా ప్రొవిషనల్ సర్టిఫికేట్.
2) ఓటర్ ఐడి కార్డు.
3) పాస్ ఫోటో.
4) ఆధార్ కార్డు.
5)ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడి.
*========*
ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన వారు
డిగ్రీ 2020 నవంబర్ లోపు పూర్తి చేసి ఉండాలి.
డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 6 వరకు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగలరు.
online application:https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx *:::::*.
ఓటు హక్కు శక్తివంతమైనది. ఓటు హక్కు ద్వారానే ఏదైనా సాధ్యం.
*రాబోయే ఖమ్మం -వరంగల్ -ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నిక కొరకు డిగ్రీ పూర్తి అయిన అందరు ఓటర్లుగా నమోదు కాగలరు.తప్పక మీ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోగలరు.
చివరి తేదీ 06-02-2024.
No comments:
Post a Comment